వార్తలకు తిరిగి వెళ్లండి

మేవార్ రాజకుటుంబానికి చెందిన రాజమాత విజయరాజ్ కుమారి కన్నుమూశారు. ఆమె మృతి రాజకుటుంబానికి తీరని లోటుగా నిలిచింది. సంప్రదాయాలను కాపాడుతూనే ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె.. సేవా కార్యక్రమాలు, సామాజిక సేవతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఆమె సంస్కారాలు, సేవా వారసత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలవనున్నాయి.
Comments
Loading comments...

