Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మానవ రూపంలో వినాయకుడు !

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:45 PM జాతీయంGeneral
మానవ రూపంలో వినాయకుడు ! - Udayam
సాధారణంగా గజముఖంతో దర్శనమిచ్చే గణేశుడు తమిళనాడులోని కూతనూర్‌ సమీపంలోని ఆది వినాయకర్‌ ఆలయంలో నరముఖంతో కొలువై ఉన్నారు. పార్వతీదేవి తొలుత సృష్టించిన రూపంగా ఈ విగ్రహాన్ని భక్తులు విశ్వసిస్తారు. దాదాపు 5 అడుగుల ఎత్తైన విగ్రహం నాగాభరణంతో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...