Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం డబ్బులు.. ఆగస్టు 3 వరకు అవకాశం!

Follow Udayam Digital on Google
RAGHU Jul 29, 2026 9:35 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
తల్లికి వందనం డబ్బులు.. ఆగస్టు 3 వరకు అవకాశం! - Udayam Digital
'తల్లికి వందనం' పథకంలో అర్హత ఉన్నా నగదు అందని వారు ఆగస్టు 3లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు. కొత్తగా అర్హత సాధించిన విద్యార్థులు, ఒకటో తరగతి, ఇంటర్‌లో చేరిన వారి జాబితాను ఆగస్టు 30న విడుదల చేసి, అదే రోజు తల్లుల ఖాతాల్లో రెండో విడత నగదు జమ చేయనున్నారు.

Comments

G
Loading comments...