వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

