వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు ఐదో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభలో కోర్ అర్బన్ రీజియన్ బిల్లుతో పాటు మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనున్నారు.
ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్బాబు సభ ముందుకు తెస్తారు. అలాగే జనగణనలో బీసీ, ఓబీసీల అంశం, విద్యా రంగ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Comments
Loading comments...

