వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి విద్యాభవన్ ముందు ఉపాధ్యాయుల డిమాండ్లను కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తాళ్లూరు మండలం APTF మండల అధ్యక్షులు రవిచంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, జిల్లా కౌన్సిలర్ సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు.
TET నుంచి మినహాయింపు ఇవ్వాలని, బోధించే సబ్జెక్టుల ప్రకారమే TET నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

