వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2031 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
అదనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూర్చాలని పేర్కొన్నారు. రెడ్ టేపిజాన్ని తగ్గిస్తూ గృహాలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...
