వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సాంబశివ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 44 చట్టాలు అమలు చేయాలని కోరారు. 8 గంటల పని దినం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

