వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న చల్లా నారాయణమూర్తి తన 80 ఎకరాల భూమిని ఉద్యమ అవసరాలకు వినియోగించారు.
గ్రామ తొలి సర్పంచిగా సేవలందించిన ఆయన హిందీ విద్యను ప్రోత్సహిస్తూ అణగారిన వర్గాలకు విద్య అందించారు. ఆయన త్యాగం, సేవా స్ఫూర్తితో తాటిపర్తి గ్రామం చరిత్రలో నిలిచిపోయింది.
Comments
Loading comments...

