Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ కళాశాలలో తారా స్వరూప్ విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 14, 2026 4:36 PM సంగారెడ్డితెలంగాణ
డిగ్రీ కళాశాలలో తారా స్వరూప్ విగ్రహావిష్కరణ - Udayam
సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తారా స్వరూప్ విగ్రహాన్ని శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రవీణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటుకు తారా స్వరూప్‌ చేసిన కృషిని గుర్తుచేసి, వారు అభినందించారు. 1977లో తారా స్వరూప్‌ 23 ఎకరాల భూమిని డిగ్రీ కళాశాలకు కేటాయించినట్లు తెలిపారు. 236 మంది విద్యార్థులతో రెండు గ్రూపులతో కళాశాల ప్రారంభమైందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...