వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రైల్వే స్టేషన్లో సుమారుగా 20 కిలోల గంజాయి ఎక్సైజ్ ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ అధికారులకు పట్టుబడింది. ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్న ప్రయాణికుల నుంచి 4 సూట్ కేసుల్లో సుమారుగా 20-30 కిలోల గంజాయి వరకు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

