వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని, ఇప్పటివరకు 72.47% ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు. ఏఎస్డీ (ASD) శాతంతో కలిపి మొత్తం 85.46% ప్రక్రియ పూర్తయిందన్నారు.
23 పోలింగ్ స్టేషన్లలో 100% లక్ష్యం సాధించామని, ఆగస్టు 3వ తేదీలోగా మిగిలిన ఓటర్లు ఫారాలను బిఎల్ఓలకు అందించాలని కోరారు.
Comments
Loading comments...
