వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా తలపెట్టిన జైల్ భరో కార్యక్రమానికి బయలుదేరుతుండగా అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టును సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఖండించింది. శాంతియుత నిరసనలను అణచివేయాలని చూస్తే ప్రజల నుంచి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
Comments
Loading comments...

