వార్తలకు తిరిగి వెళ్లండి

కరుప్పు' విజయంతో జోరుమీదున్న సూర్య, భార్య జ్యోతికతో కలిసి చేసిన కొత్త ఫొటోషూట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కోసం చేసిన ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇదే సమయంలో సూర్య నటించిన 'విశ్వనాథ్ & సన్స్' చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Comments
Loading comments...
