Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి మంది బాలికల విద్యకు ధురందర్ సాయం

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:49 AM జాతీయంవినోదం
వెయ్యి మంది బాలికల విద్యకు ధురందర్ సాయం - Udayam
గణేశ్‌ చతుర్థి సందర్భంగా నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ సేవా సంకల్ప్‌ అభియాన్‌కు మద్దతు ప్రకటించారు. వెయ్యి మంది బాలికల విద్యకు సహాయం అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముంబయిలోని లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న అనంతరం ఈ ప్రకటన చేశారు.గత ఏడాది తనకు, కుటుంబానికి సంతోషాలతో నిండిందని రణ్‌వీర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...