వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్లతో హత్య చేసిన కేసులో నిందితురాలు సురేఖ సంగారెడ్డిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ఆమె ఇటీవల బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చింది.
శాంతినగర్లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న సురేఖ సోమవారం మత్తు ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
Comments
Loading comments...

