వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఎ. సంపత్కుమార్ ఆదేశాల మేరకు వెంకట్ గౌడ్ ఉండవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
వెంకట్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

