Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురేఖ జైలు నుంచి వచ్చి బలవన్మరణం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 8:13 AM సంగారెడ్డిGeneral
సురేఖ జైలు నుంచి వచ్చి బలవన్మరణం - Udayam
తల్లిదండ్రుల హత్య కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన సురేఖ ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో తల్లిదండ్రులను హత్య చేసినట్లు ఆమెపై కేసు నమోదైంది. జైలు నుంచి వచ్చాక ఉద్యోగం దొరక్క మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...