వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ప్రమాదంలో మల్లాడి సత్తిబాబు, 45, మృతి చెందారు. ఎగ్జిబిషన్ ముగియడంతో జెయింట్ వీల్ తొలగిస్తుండగా ఆయన ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డారు.
తీవ్రగాయాలైన సత్తిబాబును కాకినాడ GGHకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టౌన్ CI వీరబాబు తెలిపారు.
Comments
Loading comments...

