వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాత మరణాలకు విద్యుత్ అధికారులే సంపూర్ణ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే మినహాయింపులు లేకుండా ప్రతి ఘటనకూ ఇదే సూత్రాన్ని వర్తింపజేయలేమని ధర్మాసనం పేర్కొంది.
ప్రమాద బాధితులకు ఘటనకు ఎవరు కారణమనే అంశంతో సంబంధం లేకుండా పరిహారం చెల్లించాలని తెలిపింది. మోటారు వాహనాల చట్టం నిబంధనలతో అధిక పరిహారం నిర్ణయించిన కర్ణాటక హైకోర్టు తీర్పులను కొట్టివేసింది.
Comments
Loading comments...

