వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయమూర్తులు దేవుళ్లు కాదని, వారు ఇచ్చే ప్రతి తీర్పు సరైనదేనని భావించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ అన్నారు. పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు.
న్యాయాన్ని నిర్ణయించేటప్పుడు చట్టంతోపాటు వినయం, మానవత్వం అవసరమన్నారు. రాజ్యాంగం చట్టాన్ని సరిగ్గా అమలు చేయడమే కాకుండా న్యాయబద్ధంగా అమలు చేయాలని న్యాయమూర్తులను కోరుతోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

