వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నమండెం మండలం టి. చాకిబండకు చెందిన చిన్నారి మన్నహను సోమవారం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీఎం సహాయ నిధి ద్వారా చిన్నారికి ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారి వైద్యానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

