Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుద్దాల అశోక్‌ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:43 AM కరీంనగర్General
సుద్దాల అశోక్‌ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం - Udayam
ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ‘తెలంగాణ తెలుగు తేజం’ సాహిత్య పురస్కారం-2026కు ఎంపికయ్యారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టి బిడ్డలు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నారు. ఈ నెల 22న కరీంనగర్‌లో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...