వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సబ్స్టేషన్ వద్ద రైతులు శుక్రవారం ధర్నా చేశారు.
అప్రకటిత కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీఈ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో సుమారు గంటపాటు సాగిన ఆందోళనను రైతులు విరమించారు.
Comments
Loading comments...

