Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌వోడీల గైర్హాజరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:27 AM అమరావతిGeneral
హెచ్‌వోడీల గైర్హాజరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - Udayam
దస్త్రాల పరిష్కారంలో జాప్యం, కలెక్టర్ల సమావేశానికి కొందరు హెచ్‌వోడీలు గైర్హాజరు కావడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారుల నుంచి సంజాయిషీ తీసుకోవాలని సీఎస్‌ సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఫైళ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పేర్లను చదివి వివరణ కోరారు. సమావేశానికి రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...