Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివాలా కేసులో కొత్త మలుపు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 12:07 PM జాతీయంGeneral
దివాలా కేసులో కొత్త మలుపు - Udayam
ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో రూ.22,006 కోట్ల క్లెయిమ్‌కు గానూ రూ.6.5 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును NCLT నిలిపివేసింది. 80.81% క్రెడిటర్ల మద్దతుతో ఈ ప్రణాళికకు ఆమోదం లభించింది. అయితే, కుటుంబ సంబంధిత సంస్థలకు క్రెడిటర్ల కమిటీలో 61.78% ఓటింగ్‌ వాటా ఉందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి.

Comments

G
Loading comments...