వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం విద్యార్థులు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని ఎంఎస్ఎఫ్ నేత చెంచల నవీన్ మాదిగ పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎస్టీ హాస్టల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్య, సంక్షేమ హాస్టల్ సమస్యలపై పోరాటాల్లో విద్యార్థి నాయకులు ముందుండాలని కోరారు. అక్టోబర్ 6న జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

