వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ పరీక్షల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమని డీఈవో సామా సుబ్బారావు అన్నారు. ఆయన పొదిలి ప్రకాష్నగర్ పాఠశాలను సందర్శించారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు ఉపయుక్తంగా బోధిస్తున్న హెచ్ఎం రాగి సోమరాజును అభినందించారు. గోపాలుని శ్రీనివాస మూర్తి (యూఎస్ఏ) సౌజన్యంతో అందించిన మెటీరియల్ను డీఈవో, ఎంఈవో బి. వెంకటేశ్వరరెడ్డి పంపిణీ చేశారు.
Comments
Loading comments...

