Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదతో 4 గంటలు బస్సుల్లోనే విద్యార్థులు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 4:15 PM అమరావతిGeneral
వరదతో 4 గంటలు బస్సుల్లోనే విద్యార్థులు - Udayam
గురుగ్రామ్‌లో భారీ వర్షంతో రోడ్లు జలమయమై పాఠశాల బస్సుల్లో విద్యార్థులు దాదాపు నాలుగు గంటలు చిక్కుకుపోయారు. బస్సులు మొరాయించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు క్రేన్ సాయంతో బస్సులను తరలించి విద్యార్థులను ఇతర బస్సుల్లోకి మార్చారు. డ్రైనేజీ, పౌర సదుపాయాలను మెరుగుపరచాలని తల్లిదండ్రులు కోరారు.

Comments

G
Loading comments...