Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్‌బీ ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:41 PM నెల్లూరుGeneral
విద్యారంగ సమస్యలపై ఏఐఎస్‌బీ ర్యాలీ - Udayam
నెల్లూరులో ఏఐఎస్‌బీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ, నిరసన చేపట్టారు. ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్ర మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృధ్వీ, నారా లోకేశ్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే విద్యార్థులతో కలిసి పోరాటాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Comments

G
Loading comments...