Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరంగా యాత్రలో 40 మంది విద్యార్థినులు అస్వస్థత

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 14, 2026 12:53 PM ఆల్ ఇండియా జాతీయ
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో నిర్వహించిన తిరంగా యాత్రలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై సొమ్మసిల్లారు. ఎండ, ఉక్కపోతతోపాటు ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు తెలిపారు. డీహైడ్రేషన్‌ కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...