వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల పట్ల అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. బుధవారం పాతబస్తీ, జొహరాపురం, ఏ.క్యాంపు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
విధులకు సక్రమంగా హాజరుకాని 2వ శానిటేషన్ డివిజన్ డ్రైవర్ రాముపై రాతపూర్వక నివేదిక తీసుకుని చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

