Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ: జీఎం శేఖర్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 20, 2026 7:44 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ: జీఎం శేఖర్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, సోమందేపల్లిలో యువ నాయకుడు ఎస్‌ఆర్‌ పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 150 కుటుంబాలు బీజేపీలో చేరాయి. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీఎం శేఖర్ మాట్లాడుతూ పార్థసారథిరెడ్డి చేరికతో పలువురు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. పార్థలాంటి యువ నాయకులు పార్టీకి అవసరమన్నారు. త్వరలో జరిగే అన్ని స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...