వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రచారం నేపథ్యంలో ఎంపీ గోడం నగేశ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ప్రచారం సాగుతోంది.
ఆదివాసీ కోటా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించే అంశాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగేశ్ గతంలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
Comments
Loading comments...

