వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్ మిథాలీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు షేక్ ముస్తాక్ అహ్మద్, మేనేజర్ పైసలుద్దీన్, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు మహిళలను బాధితులుగా గుర్తించి రక్షించారు. రెండు నెలలుగా స్పా పేరుతో కార్యకలాపాలు సాగుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

