వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి మండలం తుమ్మూరులో మూడు రోజులుగా కనిపించని వెదుళ్ల వెంకట నరసమ్మ (60) హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి వివాదంతో అల్లుడు గుండాల తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో తానే హత్య చేసినట్లు తిరుపతిరావు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నారాయణపురం శివారులోని ఆయిల్ఫామ్ తోటల్లో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

