వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా చేపట్టిన 'రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా శిరివెళ్ల మండలంలో నేతలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
కోటపాడు గ్రామంలో పనిచేయని 30 వీధి దీపాల స్థానంలో కొత్త ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందని నేతలు తెలిపారు.
Comments
Loading comments...
