వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గిరిగంటి రాజు ఇటీవల మృతి చెందాడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో..
తోటి స్నేహితులు మానవత దృక్పథంతో తల కొంత జమచేసి రూ.36 వేలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాజు కుటుంబం వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

