వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల కూరగాయల మార్కెట్ సెంటర్ సమీపంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాన్ని నిర్వాహకులు వివిధ రకాల స్నాక్స్ ప్యాకెట్లతో వినూత్నంగా అలంకరించారు.
ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

