వార్తలకు తిరిగి వెళ్లండి
డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ వాహనంలో పవర్ బ్యాంక్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
మహబూబాబాద్లో విమోచన దినోత్సవ కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి సమీపంలో ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Comments
Loading comments...

