వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర తీరాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ మూడో శనివారం 'అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 'సీ ది ఛేంజ్, అవే ఈజ్ ఏ ప్లేస్' అనే థీమ్తో తీరప్రాంతాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
సముద్ర తీర ప్రాంతాల్లో చెత్తాచెదారం.. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, సముద్ర పర్యావరణాన్ని కాపాడటమే ఈ రోజు ప్రధాన లక్ష్యం.
Comments
Loading comments...

