Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా

Follow Udayam on Google
Sircilla jilla news Sep 17, 2026 4:20 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో  ప్రజాపాలన దినోత్సవం ఘనంగా - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ విప్ వివరించారు.

Comments

G
Loading comments...