వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సుమారు రూ.49 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 25 హెచ్పీ విద్యుత్ కనెక్షన్ల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించామన్నారు.
చేనేత రంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

