వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా జరిగిందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. ఆరోపణలకు పూర్తి ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
తమ నేతల భూములపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే శిక్షకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.
Comments
Loading comments...

