వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝ జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు.
నిజాం పాలన విముక్త తెలంగాణలో అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

