Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​సింహాచలంలో స్వామి వారిని దర్శించుకున్న డా. కె. మాధవీలత ఐఏఎస్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 4:52 PM విశాఖపట్నంGeneral
​సింహాచలంలో స్వామి వారిని దర్శించుకున్న డా. కె. మాధవీలత ఐఏఎస్ - Udayam
రైతు బజార్ల సీఈఓ శ్రీమతి డా. కె. మాధవీలత ఐఏఎస్ దంపతులు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు స్వాగతం పలికారు. డా. కె మాధవీలత ముందుగా ఆలయంలోని ప్రసిద్ధ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు.

Comments

G
Loading comments...