Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయనిధితో రూ.11.37 కోట్ల సాయం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:38 PM మార్కాపురంGeneral
సీఎం సహాయనిధితో రూ.11.37 కోట్ల సాయం - Udayam
గిద్దలూరు నియోజకవర్గంలోని 83 మంది అనారోగ్య బాధితులకు రూ.46,68,785 సీఎం సహాయనిధి మంజూరైంది. సంబంధిత చెక్కులను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గురువారం టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. పేదలకు సీఎం సహాయనిధి అండగా ఉంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,165 మందికి రూ.11.37 కోట్లకు పైగా సాయం చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...