వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ అర్బన్ సీఐ జయన్నను సస్పెండ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, వైసీపీ మండల కన్వీనర్ కారం నాగరాజు, సీపీఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
వార్తా సేకరణకు వెళ్లిన విశాలాంధ్ర విలేఖరి ఎం.నాగరాజును సీఐ మెడ పట్టి గెంటి, దూషించడాన్ని ఖండించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

