Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేను లేనప్పుడు.. నా భర్తను చంపేయ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 8:16 PM జాతీయంGeneral
నేను లేనప్పుడు.. నా భర్తను చంపేయ్‌ - Udayam
నాగర్‌కర్నూల్‌లో హోటల్‌ నిర్వాహకుడు కరీమ్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కరీమ్‌ను భార్య సలీమా, ఆమె ప్రియుడు గౌస్‌ పాషా కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. సలీమాతో వివాహేతర సంబంధం ఉన్న గౌస్‌ పాషా.. ఆమె సూచన మేరకు ఈ నెల 10న ఇంట్లో ఒంటరిగా ఉన్న కరీమ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్యకు ముందు సలీమా నెల్లూరు దర్గాకు వెళ్లింది.

Comments

G
Loading comments...