Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి హుండీకి రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:20 PM తిరుపతిGeneral
శ్రీవారి హుండీకి రికార్డు - Udayam
తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల నుంచి భారీ కానుకలు సమకూరడంతో ఒక్కరోజే రూ.6.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు తితిదే అధికారులు తెలిపారు. గతంలో అతి తక్కువ సార్లు మాత్రమే ఈ స్థాయి ఆదాయం దాటింది. కొంతకాలంగా తిరుమలలో భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతుండటంతో హుండీ కానుకల ప్రవాహం పెరుగుతోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

Comments

G
Loading comments...